Saturday, January 08, 2005

ట్సునామీ, ట్సునామీ, ట్సునామీ!

స్వామీ! ఏమిటి ఈ ట్సునామీ?
26 డిశంబరు 2004 న ప్రొద్దున్నే మద్రాసులో 7 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. మొత్తం అన్న్ని టీవీ చానెళ్ళూ దాన్ని గురించే వార్త లను అందించడం మొదలు పెట్టాయి. మా పనుల్లో మేము కొంత సేపటికి నిమగ్నమయాం. కాసేపటి తర్వాత అవే చానెళ్ళలో వార్తలు విషాదంగా మారాయి. జలప్రళయం వచ్చిందని ఒకటే మాట.

3 comments:

oremuna said...

mI blaagu baaguMdaMDi

nijaMgaa

raasinavi naalugumukklainaa ANimutyaalu :-)

oremuna said...

BTW,I added ur link here
http://telugubloggers.blogspot.com

oremuna said...

పలుకే బంగారమాయనా?

ఏమిటండీ పూర్తిగా మూగబోయినారు?